
England Metro : ఇంగ్లాండ్ మెట్రోలో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్.. ఇండియా.. శ్రీలంక దేశాలకు చెందిన వెటరన్ క్రికెటర్లు అంతా ఒక్క చోటచేరి సందడి చేశారు. భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్.. దినేష్ కార్తీక్ తోపాటు శ్రీలంక క్రికెటర్ సంగార్కర, ఇంగ్లాండ్ చెందిన పలువురు క్రికెటర్లు మెట్రోలో ప్రయాణించారు. ఈసందర్భంగా వీరంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చేరగా వైరల్ గా మారింది.






