27.1 C
India
Wednesday, May 21, 2025
More

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    Date:

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి
    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    ఘోర ప్రమాదం జరిగింది దాంతో 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించారు. ఈ దారుణ సంఘటన ఈరోజు సిక్కిం లో జరిగింది. భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన చాటేన్ నుండి తంగా వైపుకు ట్రక్కు వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే 16 మంది జవాన్లు మరణించారు.

    మరణించిన వాళ్లలో 13 మంది జవాన్లు కాగా ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు పాల్పడుతుండటంతో నిరంతరం భారత సైన్యం గస్తీ కాస్తోంది. ఆ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దాంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించడంతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related