36.5 C
India
Friday, April 10, 2026
More

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    Date:

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి
    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    ఘోర ప్రమాదం జరిగింది దాంతో 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించారు. ఈ దారుణ సంఘటన ఈరోజు సిక్కిం లో జరిగింది. భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన చాటేన్ నుండి తంగా వైపుకు ట్రక్కు వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే 16 మంది జవాన్లు మరణించారు.

    మరణించిన వాళ్లలో 13 మంది జవాన్లు కాగా ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు పాల్పడుతుండటంతో నిరంతరం భారత సైన్యం గస్తీ కాస్తోంది. ఆ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దాంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించడంతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related