23.1 C
India
Sunday, September 24, 2023
More

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    Date:

    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి
    లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు : 16 మంది జవాన్లు మృతి

    ఘోర ప్రమాదం జరిగింది దాంతో 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించారు. ఈ దారుణ సంఘటన ఈరోజు సిక్కిం లో జరిగింది. భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన చాటేన్ నుండి తంగా వైపుకు ట్రక్కు వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే 16 మంది జవాన్లు మరణించారు.

    మరణించిన వాళ్లలో 13 మంది జవాన్లు కాగా ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు పాల్పడుతుండటంతో నిరంతరం భారత సైన్యం గస్తీ కాస్తోంది. ఆ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దాంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించడంతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

    Share post:

    More like this
    Related

    Vijay Sethupathi : ఆ హీరోయిన్ అందుకే వద్దని చెప్పేశాడట?

    Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన...

    Jagan Bail day : జగన్ కు బెయిల్ డే శుభాకాంక్షలు చెప్పిన లోకేష్

    Jagan Bail day : జైలులో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు....

    CID Interrogated : వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును విచారించిన సీఐడీ

    CID Interrogated Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన...

    Shriya Glamour : జబ్బల మీద నుంచి జారిపోతున్న డ్రెస్.. శ్రియ ఫోజులు చూస్తే మతులు పోవాల్సిందే..!

    Shriya Glamour : సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ బక్కచిక్కిపోతోంది....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related