30.8 C
India
Sunday, June 15, 2025
More

    Exit polls: బీజేపీకి భారీ షాక్ తగలనుందా..?

    Date:

    Exit polls: పోలింగ్ ముగిశాక హర్యానా, జమ్ము-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. హరియాణాలో బీజేపీ అధికారం కోల్పోవడంతో పాటు జమ్ము-కశ్మీర్ లోనూ గడ్డు పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుంది. హర్యానాలో మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్ 49-55 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 18-32 సీట్లకే పరిమితమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 5న హర్యానాలో 67 శాతం పోలింగ్ నమోదైంది.

    ఎగ్జిట్ పోల్స్ నిజమైతే హర్యానాలో బీజేపీ పదేళ్ల పాలనకు ఇక తెరపడినట్లు అవుతుందని జోస్యం చెప్తున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించింది. మరోవైపు జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 1, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2018 నుంచి రాష్ట్రం కేంద్రం పాలనలో ఉన్న విషయం తెలిసిందే.

    జమ్ము-కశ్మీర్ లో 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46 సీట్ల మెజారిటీ మార్కుకు పడిపోవడం వల్ల హంగ్ ఏర్పడి ఉండవచ్చని పలు ఎగ్జిట్ పోల్ రిపోర్టులు వెల్లడించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము-కశ్మీర్ లో అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉండొచ్చని సూచిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...