
IPL 2025 : ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కాగానే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ‘వీలైనంత మందిని కాపాడుకోండి’ అని ఆ మెయిల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అధికారులు స్టేడియంలో బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. IPLలో అది రాజస్థాన్ రాయల్స్ హోమ్ స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న పంజాబ్లో RR మ్యాచ్ జరగనుంది.