25.1 C
India
Wednesday, March 22, 2023
More

    నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

    Date:

    నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
    నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

    ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష

    నేటి పరీక్ష కోసం సెట్ సీ పరీక్ష పత్రాన్ని ఎంపిక చేసిన ఇంటర్ బోర్డు అధికారులు

    ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు.

    ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పరీక్షలు.

    విద్యార్థులు 8.30 గంటల వరకు సెంటర్ లోకి రావాలని విజ్ఞప్తి.

    1473 పరీక్షా కేంద్రాలు.
    26,333 మంది ఇన్విజిలెటర్స్

    200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు

    ఈ ఏడాది పరీక్షలు రాయనున్న
    9,47,699 లక్షల మంది విద్యార్థులు.

    పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరిన ఇంటర్ బోర్డు.

    పరీక్ష కేంద్రాలకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరిన ఇంటర్ బోర్డు.

    సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలు సీల్ తీయడం, జవాబు పత్రాలు ప్యాక్ చేస్తామన్న అధికారులు.

    హల్ టికెట్స్ నేరుగా విద్యార్థులే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు.

    హాల్ టికెట్ పై పేరు, సబ్జెక్ట్స్ పరిశీలించుకోవాలని విద్యార్థులకి సూచన.

    ఇన్విజిలేటర్స్ కి కూడా పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదన్న అధికారులు.

    ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపాలని సూచనలు ఇచ్చిన బోర్డు అధికారులు.

    పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు.

    విద్యార్థుల కోసం కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

    మాల్ ప్రాక్టీస్ చర్యలపై కటిన చర్యలు తీసుకుంటామన్న బోర్డు సెక్రెటరీ.

    ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు 4,82,677

    ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 4,65,022.

    మొత్తం ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేవారు 9,47,699.
    మంది విద్యార్థులు

    రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు.

    ప్రభుత్వ రంగ కాలేజీలు 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859.

    రాష్ట్రంలో 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు,

    పరీక్షల నిర్వహణ కోసం 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్స్.

    పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు.

    పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని కోరిన బోర్డు అధికారులు.

    పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించిన బోర్డు సెక్రెటరీ.

    పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు.

    పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్‌ చేసేలా చర్యలు.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కేసీఆర్ కు షాకిచ్చిన తాజా సర్వే

    తెలంగాణ ముఖ్యమంత్రి , BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తాజా...

    పెరుగుతున్న కరోనా కేసులు : 6 రాష్ట్రాలకు వార్నింగ్

    దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి దాంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం...

    ముందస్తు ఎన్నికలపై నోరు విప్పిన కేసీఆర్

    తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గతకొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే...

    కేసీఆర్ హల్చల్ : వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు

    తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉన్నపటికీ అప్పుడే ఎన్నికల...