36.9 C
India
Thursday, April 25, 2024
More

    ఇండోనేషియాలో భారీ భూకంపం 44 మంది మృతి

    Date:

    Massive earthquake in Indonesia kills 44
    Massive earthquake in Indonesia kills 44

    ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక భారీ భూకంపం సంభవించడంతో పెద్ద ఎత్తున ఇండ్లు కూలాయి. శిధిలాల కింద పెద్ద ఎత్తున ప్రజలు చిక్కున్నారు. దాంతో గాయపడిన వాళ్ళ సంఖ్య మరింత పెద్దగా నమోదు అవ్వడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. ఇండోనేషియా పశ్చిమ జావా ద్వీపం లోని ససి యాంజుర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

    Share post:

    More like this
    Related

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన...

    SRH Vs RCB : హైదరాబాద్.. ఆర్సీబీలో  ఎవరిది పై చేయి

    SRH Vs RCB : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన...

    SRH Vs RCB : హైదరాబాద్.. ఆర్సీబీలో  ఎవరిది పై చేయి

    SRH Vs RCB : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...