29.6 C
India
Friday, May 16, 2025
More

    ఇండోనేషియాలో భారీ భూకంపం 44 మంది మృతి

    Date:

    Massive earthquake in Indonesia kills 44
    Massive earthquake in Indonesia kills 44

    ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక భారీ భూకంపం సంభవించడంతో పెద్ద ఎత్తున ఇండ్లు కూలాయి. శిధిలాల కింద పెద్ద ఎత్తున ప్రజలు చిక్కున్నారు. దాంతో గాయపడిన వాళ్ళ సంఖ్య మరింత పెద్దగా నమోదు అవ్వడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. ఇండోనేషియా పశ్చిమ జావా ద్వీపం లోని ససి యాంజుర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

    Share post:

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...