
Shehbaz Sharif : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ కావడం సంచలనం రేపుతోంది. ఇస్లామాబాద్లోని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో భారత్ మిస్సైల్ దాడి జరిగినట్టు సమాచారం. ఈ దాడికి వెంటనే స్పందించిన పాక్ భద్రతా సంస్థలు, షెహబాజ్ను కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్టు తెలిసింది. షెహబాజ్తో పాటు ఆర్మీ చీఫ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పలు వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.