29.6 C
India
Sunday, April 20, 2025
More

    Politics of Karnataka : అది చెరి సగమేనట.. తేలిన కర్ణాటక రాజకీయం

    Date:

    • నేడు ప్రకటన, 20న ప్రమాణస్వీకారం
    Politics of Karnataka
    Politics of Karnataka, sidda ramaiah, dk shivakumar

    Politics of Karnataka : కర్ణాటక సీఎం పీఠం పీటముడి వీడింది.  మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆరు రోజల ఉత్కంఠకు తెరిదించుతూ మరికొన్ని గంటల్లోనే కీలక ప్రకటన వెలువడనుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరూ పట్టువీడక పోవడంతో హైకమాండ్ తీవ్రం ఆందోళనలోకి వెళ్లింది.

    అయితే పార్టీ అధిష్టానం బుధవారం అర్ధరాత్రి వరకు ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపింది. సిద్ధరామయ్య, డీకేలకు చెరి రెండున్నరేళ్లు అధికారం పంచేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మరికాసేపట్లో  ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటించనున్నారు. అయితే ఈనెల 20న కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఈరోజు సిద్ధరామయ్య, డీకేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తున్నది. గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా వీరిద్దరూ కలుసుకోలేదు. సిద్ధ రామయ్య పేరు ఖరారైందని, ఆయనకు ప్రోటోకాల్ కూడా ఇచ్చారని బుధవారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని వదంతులేనని పార్టీ అధిష్ఠానం కొట్టి పడేసింది.

    కాగా, బెంగళూరులో ఈ రోజు ఎమ్మెల్యేలతో ఏఐసీసీ నాయకులు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలు, ప్రభుత్వం ఏర్పాటు పై చర్చించనున్నారు. ఆరు రోజుల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుండగా, అధిష్టానం మంత్రి వర్గం వివరాలపై కూడా కసరత్తు చేస్తున్నది. డీకే శివకుమార్ ను ఈ మేరకు ఒప్పించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. రాహుల్ గాంధీ కూడా డీకే, సిద్ధరామయ్యలతో పలు మార్లు చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటన కోసం కర్ణాటక ఎదురు చూస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karnataka CM : భారీ ఉచ్చులో కర్ణాటక సీఎం.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం ఇదే.

    Karnataka CM : మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించిన...

    AP Deputy CM Pawan Kalyan : కర్నాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

    AP Deputy CM Pawan Kalyan : కర్నాటక సీఎం సిద్ధ...

    KTR : తెలంగాణ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా..? కేటీఆర్ సంచలన ట్వీట్

    KTR : కర్ణాటక సీఎం సిద్ద రామయ్యపై కేటీఆర్ చేసిన ట్వీట్...

    Komatireddy Meets DK : నేడు డీకేను కలువనున్న కోమటిరెడ్డి.. అందుకే అంటూ కామెంట్లు!

    Komatireddy Meets DK : కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్...