భారత(ప్ర)దేశం వర్ణం కాషాయం. కాషాయం ఈ మట్టి సొంత రంగు. ఇది చారిత్రిక సత్యం.
కాషాయం మన దేశంలోకి నరహంతకులవల్ల, దోపీడి దొంగలవల్ల, విధ్వంసకారులవల్ల వచ్చిన రంగు కాదు, విదేశాల రంగు కాదు....
Mamata Banerjee : 1977 నాటి రాజకీయ చరిత్ర పునరావృత్తం అవుతుందా ! ఇండియా కూటమి విషయంలో మమతాబెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవద్దని నిర్ణయం దీదీ తీసుకోవడం ప్రస్తుతం...
Gnanavapi : " జ్ఞానవాపిని, షాహీ ఇదాఘ్ ను ముస్లీమ్లు హిందువులకు అప్పగించాలి"
ఇవి ఆర్కియాలజిస్ట్ కె.కె. ముహ్మద్ మాటలు. సరైన మాటలు ఇవి. ఏది సత్యమో తెలిసిన సరైన 'మనిషి' మాటలు ఇవి....
Ayodhya Ram Mandir - Arun Yogiraj : ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంతో కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఈ మహత్తర ఘట్టం 500 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలకడమే...
పురాణ నేపథ్యం:
మహావిష్ణువు ఏడవ అవతారం అయిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన చారిత్రక ప్రాంతం సరయూ నది తీరంలో ఉన్న అయోధ్య. సూర్యవంశరాజు అయిన ఆయుధ్ కాలంలో నిర్మితమైనట్లు ఆ తర్వాత ఈ అయోధ్యా నగరం...