Hyderabad CP: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తం...
CP Srinivas Reddy :హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్...
Minister Ambati : రాజకీయాల్లో స్వేచ్చ ఉందని…వైఎస్ షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారు: మంత్రి అంబటి
రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్ షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారన్నారని మంత్రి అంబటి రాంబాబు సం చలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవ కు, వైసీపీకి...
Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..దర్శనానికి 6 గంటల సమయం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి ఆలయా నికి భక్తుల రద్దీ పెరిగింది సోమ వారం శివుడికి ప్రీతికరం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూ హ్యంగా పెరి గింది. క్షేత్రమంత భక్తజ నం...
India Team : స్వదేశంలో మొదటి సారి ఓడిన భారత్.. చరిత్ర లో చెత్త...
చరిత్రలో తొలిసారి భరత్ చెత్త రికార్డు సొంతం చేసు కుంది. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోయి ఓ చెత్త రికార్డులు మూట గట్టుకుంది. ఇప్పటి...
Minister jayaram: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మంత్రి గుమ్మనూరు జయరాం?
2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు.. చేర్పు ల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి...
Ayodhya Drone: ఆకట్టుకుంటున్న అయోధ్య డ్రోన్ షో… మీరు చూశారా?
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో జనవరి 22 తారీఖున రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ...
Gudivada: గుడివాడలో ఉద్రిక్తత…టిడిపి-వైసిపి పోటాపోటీ ర్యాలీలు
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 'రా.. కదలిరా' పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ...
Konatala met Pawan: పవన్ తో భేటి అయిన మాజీ మంత్రి కొణతాల
హైదరాబాదులో జనసేన పార్టీ అధినేతతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చర్చించారు. జనసేన...
Delhi CM Arvind: ఢిల్లీ సీఎం అరవింద్ పై కేంద్రమంత్రి అనురాగ్ ఘాటు వ్యాఖ్యలు?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడంతోనే ఆ పార్టీ మతం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఆప్ చేపట్టిన ‘సుందర్కండ్ పాత్’...
ఆసిరి నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సింగడం మండలం, దేవలపేట గ్రామంలో కంచరన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి.
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అసిరినాయుడు(55సం.లు), 04-10-2023న గుండెపోటుతో మరణించారు.
ఆసిరి నాయుడు కుటుంబాన్ని పరామర్శించి రూ.3లక్షలు చెక్కు...