
Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో ఓ దారుణం చోటుచేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏంటి వింత అని ఆశ్చర్యపోయారు. మనుషులు తిరిగే చోట పశువుల్లాగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంత సిగ్గుమాలిన పని చేసిన వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
దేశ రాజధాని కేంద్రమైన ఢిల్లీలో ఇలాంటి గలీజు సంఘటన జరగడంతో అందరు అవాక్కయ్యారు. ప్రేమకు కొన్ని హద్దులు ఉంటాయి. ఇదివరకు గతంలో కూడా కొన్ని జంటలు ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి దారుణం జరగడంపై అందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెట్రో వ్యభిచార కేంద్రంగా మారిందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మనుషులు సంచరించే ప్రదేశమా? లేక అటవీ ప్రాంతమా అనే కామెంట్లు వస్తున్నాయి. ఇలా మనుషుల్లో వింత ప్రవర్తనకు అందరు బాధపడుతున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని మనుషుల ముందే పశువుల్లా మారుతున్నారు.
నైతిక విలువలు నశించాయనడానికి ఇదే తార్కణం. ఇలాంటి ఘటనలు మనుషుల్లో వింత ధోరణి పెంచుతాయి. ఒకరు చేస్తే మరొకరు కూడా అలాగే చేయడానికి ముందుకు వస్తారు. ఇలా చేయడం వల్ల మన సభ్య సమాజం తల దించుకోవాల్సిందే. ఇంతటి దారుణం కళ్లారా చూసిన వారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
The effect of Indian Cinema Bollywood.
“Congratulations India”#train #delhimetro #delhimetrogirl #TejRan pic.twitter.com/7YjAoYgL7i
— Jyoti Singh (@Jyoti789Singh) April 3, 2023






