36.1 C
India
Thursday, April 18, 2024
More

    Bandar Port : ముుచ్చటగా మూడో‘సారి’ బందర్ పోర్టు

    Date:

    Bandar Port
    Bandar Port

    Bandar Port : ఏపీలో బందర్ పోర్టు పనులకు ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. మచిలిపట్నం ప్రజల కలగా బందర్ పోర్టును చెబుతారు. అయితే ఈ పోర్టు ఇప్పట్లో పూర్తవుతుందా.. మళ్లీ పాత కథేనా అని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతున్నది..

    ఇంతకీ పాత కథ ఏంటని అనుకుంటున్నారా… అయితే చదివేయండి.. బందర్ పోర్టు పనులను ప్రారంభించడం  ఇది కొత్తేమి కాదు. ముఖ్యమంత్రులు దీనిని ప్రారంభించడం ఇది మూడో సారి. మొదటి సారిగా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరగ్రహరంలో శిలాఫలకం ఆవిష్కరించి బందర్ పోర్టు పనులను ప్రారంభించారు. కాని పనులు ముందుకు సాగలేదు. ఆ 2013లో బందర్ లో ఒక సభలో పాల్గొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బందర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాని దానిని పట్టించుకోలేదు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పేర్నినాని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా కొబ్బరికాయ కొట్టారు. తన పార్టీ ఎంపీకి చెందిన నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆ తర్వాత ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. పనులు జాప్యం చేస్తున్నారనే కారణం చూపి నవయుగ కాంట్రాక్ట్ ను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక పనులు ఆగిపోయాయి. తాజాగా జగన్ మరోసారి ఎన్నికలకు ఏడాది ముందు బందర్ పోర్టు పనులకు సోమవారం మరోసారి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉన్నారు.

     తాము అధికారంలోకి వచ్చాక కరోనా విపత్తు కారణంగా రెండేళ్లు జాప్యం జరిగిందని వైసీపీ చెబుతున్నది. పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా కొంత ఆలస్యమైందని చెబుతోంది. 2024లో మళ్లీ ప్రభుత్వం మారితే కథ మొదటి నుంచి మొదలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పుడైనా మచిలీపట్నం వాసుల కల నెరవేరుతుందా.. లేదా వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Yarlagadda-YCP : వైసీపీలో చేరిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ!

    Yarlagadda-YCP : ఎన్నికల వేళ పార్టీల్లోకి రాజకీయ నేతల వలసలు పెరుగుతున్నాయి....

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...