
Anchor Rashmi : తెలుగులో యాంకర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మీ గౌతమ్. జబర్దస్ యాంకర్ గా విశేష ఆదరణ పొందారు. ఇక ఇటీవల ఓ రష్మీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు పెండ్లి చేసుకోకుండా కుర్రకారు మనసులను దోచుకుంటున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పింక్ డ్రెస్ లో కుర్రకారును అట్రాక్ట్ చేసేలా ఈ అమ్మడు హోయలుబోతున్నది. ఇక నెటిజన్లు ఈ ఫొటోలకు డార్లింగ్.. లవ్ యూ అంటూ కామెంట్ల పెడుతున్నారు. పింక్ డ్రెస్ లో ఒక చోట కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. జబర్దస్ షో ద్వారా తెలుగు రాష్ర్టాల్లో విపరీత క్రేజ్ తన సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోందంటూ ఈ జంటకు పెద్ద హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ అయితే సుధీర్ అన్న, రష్మీ వదిన అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. రష్మీ సినిమాల్లో నటించినా పెద్దగా అవకాశాలు రావడంలేదు. అయితే అనసూయ వెళ్లిన తర్వాత జబర్దస్త్ షో చేసి రష్మీ క్లిక్ అయ్యారు. గుంటూరు టాకీస్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పటికీ సుధీర్ లవర్ గానే రష్మీని చూస్తున్న నెటిజన్లు పెండ్లి ఎప్పుడో చెప్పాలని పదే పదే కోరుతున్నరు. ఆమె ఏ పోస్టు పెట్టినా ఇదే అడుగుతున్నారు. అయితే వీటికి మాత్రం రష్మీ రియాక్ట్ కావడం లేదు. ఇక ప్రస్తుతం సినిమాల వైపు నుంచి మళ్లీ బుల్లి తెర షోలపైనే రష్మీ చూస్తున్నది. దీంతో పాటు ఫ్యాషన్ డ్రెస్ ఫొటోలను పంచుకుంటూ హోయలు పోతున్నది ఈ సుందరి.






