24.6 C
India
Thursday, January 23, 2025
More

    AP News : పనిచేయని సర్వర్‌.. రేషన్‌ వాహనాల వద్ద  ఎదురు చూపులు..!

    Date:

    AP News
    AP News, Ration Vehicles

    AP News : ఒంగోలు జిల్లాలో రేషన్‌ పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైనా కార్డుదారులకు అందాల్సిన కందిప ప్పు మాత్రం కనిపించ లేదు. ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి అరకొరగానే సరఫరా చేస్తోంది. జిల్లా కు 590 టన్నుల రేషన్‌ కందిపప్పు అవసరం కాగా కేవలం 15 టన్నులు మాత్రమే అందుబాటు లో ఉండటంతో దాని పంపిణీని నిలిపివేశారు.

    బియ్యం, పంచదారను మాత్రమే అందజేస్తు న్నా రు. జిల్లావ్యాప్తంగా 6,70,571 కార్డులు ఉండగా ఒక్కో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు, ఒక్కొక్క రికి ఐదు కిలోల బియ్యం, అర కిలో పంచదారను అందజేయాల్సి ఉంది. అయితే కందిపప్పు, గోధు మపిండి అవసరమైన మేర అందుబాటులో లేదు. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి సర్వర్‌ ఆటంకంగా మారింది. సర్వర్‌ పనిచేయక కార్డుదారులు గంటల తరబడి మొబైల్‌ వాహనాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయానికి 22,787 (3.39శాతం) కార్డుదారు లకు మాత్రమే సరుకులు అందాయి. పంపిణీలో రాష్ట్రంలో మన జిల్లా 18వ స్థానంలో ఉందంటే సర్వర్‌ ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : మరణం లేని జననం ఎన్టీఆర్.. ఘనంగా నివాళులర్పించిన పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Sr. NTR Vardhanthi : ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహంకి...

    Chinna Jeeyar Swamy : చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 9 నుంచి మంగళగిరిలో సమతా కుంభ్ – 2025

    Chinna Jeeyar Swamy : సమతా కుంభ్ 2025కు శ్రీకారం చుట్టారు...

    Hindu Sankharavam Sabha : హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించిన పార్థసారథి, పాతూరి, శివన్నారాయణ

    Hindu Sankharavam Sabha : హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో...

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...