35.9 C
India
Monday, May 12, 2025
More

    Char Dham Yatra : కుమార్తె తోడుగా సైకిల్ పై చార్ ధామ్ యాత్ర

    Date:

    Char Dham Yatra
    Char Dham Yatra 

    Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై చార్ ధామ్ యాత్ర చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె కృష్ణతో కలిసి ద్వారక, బద్రినాథ్ క్షేత్రాలను దర్శించుకున్న అశోక్ జీనాబాయ్ త్వరలో నేపాల్ లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుణ్ణి దర్శించుకోనున్నట్లు తెలిపారు. గుజరాత్ లో అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ, పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం ప్రార్థించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సైకిలుపై గుజరాత్ నుంచి బయలుదేరిన వీరు దాదాపు 1,400 కి.మీ. ప్రయాణించి ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు.

    గుజరాత్ లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం చార్ ధామ్ యాత్ర చేపట్టినట్లు 8 ఏళ్ల కంగర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులకు నితిన్ జాననీ సహాయం చేస్తారని పేర్కొన్నారు. అందుకే చార్ ధామ్ యాత్రకు వెళ్లి నితిన్ జానీ కోసం ప్రార్థించాలని అనుకున్నానని, తాను కూడా భవిష్యత్తులో సమాజానికి సేవ చేస్తానని కంకర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jambavantha: జాంబవంతుడు ఇంకా బతికే ఉన్నాడా? ఆ గుహ అతడిదేనట?

    Jambavantha: గుజరాత్ రాష్ట్రం మన భారతదేశానికి తలమానికం. శ్రీకృష్ణభగవానుడు జీవించినప్పటి నుండి, నిర్యాణం కూడా ఈ ప్రదేశంలోనే జరిగింది.

    Ayodhya : మొన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. బీజేపీకి ఏమైంది!

    Ayodhya : ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం నాయకులకు...

    బిల్కిస్ బానో కేసుపై సుప్రీం కోర్టు తీర్పు

    బిల్కిస్ బానో కేసు: సుప్రీం కోర్టు తీర్పు కేసు నేపథ్యం: 2002 లో గుజరాత్:...

    PM Modi : దేశమంటే గుజరాతేనా? టెస్లా కూడా అక్కడికేనా!

    PM Modi : దేశంలోకి ఏ కొత్త ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ వచ్చినా...