39.2 C
India
Thursday, June 1, 2023
More

    G20 conference : మరోసారి చైనా దురాహంకారం.. జీ 20 సదస్సుపై కీలక వ్యాఖ్యలు

    Date:

    G20 conference
    G20 conference

    G20 conference : పొరుగు దేశం చైనా మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ కు అనుకూలంగా స్పందించింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా. స్పందించింది. చైనాకు ఘాటుగా జవాబిచ్చింది.  జమ్మూ కశ్మీర్లో జీ20 సదస్సు నిర్వహణకు భారత్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఆ వేదికపై నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. అది వివాదాస్పద ప్రాంతమని పేర్కొంది. అయితే ఈ సదస్సుకు తాము హాజరు కావడం లేదని తెలిపింది.

    జమ్ము కశ్మీర్లో ఈనెల 22 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 64 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే భద్రతా బలగాలను భారత్ అక్కడ మోహంచింది. విదేశీ ప్రతినిధుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది.  చైనా తీరుపై భారత్ స్పందించింది.

    ఈ సందర్భంగా భారత ప్రతినిధి మాట్లాడుతూ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకునే హక్కు భారత్ కు ఉందని చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పారామిలటరీ బలగాలతో పాటు ఇతర సెక్యూరిటీ గ్రూపులను మోహరించింది.

    స్థానిక షేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు భారత్ శుక్రవారం వెల్లడించింది. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం, అయితే తుర్కియే తో పాటు సౌదీ అరేబియా కూడా ఈ సమావేశానికి రావొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

        తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

    అల్లుడితో లేచిపోయిన అత్త..!

          మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

          వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    చైనాతో పోల్చి.. భారత్‌ను ఎగతాళి చేసి.. జర్మనీ కార్టూన్ దుమారం

    ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌ల్గిన...

    అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ….. ఏ దేశంలోనో తెలుసా ?

    ఇన్నాళ్లు అద్దెకు బోలెడు లభిస్తున్నాయి కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం లభించలేదు...

    మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముచ్చటగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు....

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ : 30 మందికి గాయాలు

    భారత్ - చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది....