33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Jairam Ramesh : మణిపూర్ లో కాంగ్రెస్ విజయం.. మోదీకి చెంపపెట్టు: జైరాం రమేశ్

    Date:

    Jairam Ramesh
    Jairam Ramesh

    Jairam Ramesh : లోక్ సభ ఎన్నికల్లో మణిపూర్ లోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన  ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ లోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. కల్లోలిత ప్రాంతంలో హస్తం పార్టీ విజయం సాధించడంపై సీనియర్ నేత జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.

    ‘‘క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్ ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదు. ఆయన ప్రజలను పట్టించుకోలేదు. గతంలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రజలను సంప్రదించకుండా చేసింది. అనుమతించని ప్రాంతంలో కాంగ్రెస్ గెలుపు మోదీకి చెంపపెట్టు’’ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

    ఔటర్ మణిపూర్ లో కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన ఆల్ ఫ్రెడ్ కన్ంగమ్ ఎస్.ఆర్థర్ తన సమీప ప్రత్యర్థి, ఎన్ పీఎఫ్ కి చెందిన కచుయ్ తిమోతీ జిమిక్ ను 85,418 ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్నర్ మణిపూర్ లో అంగోమ్ చా బిమోల్ అకోయిజం బీజేపీకి చెందిన తౌనోజం బసంతకుమార్ పై 1,09,801 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...