27.4 C
India
Friday, March 21, 2025
More

    Major General SP Sinha : 2014కు ముందు ఓ లెక్క..మోదీ వచ్చాక మరో లెక్క: భారత రక్షణ విధానంపై రిటైర్డ్ మేజర్ జనరల్

    Date:

    Major General SP Sinha
    Major General SP Sinha

    Major General SP Sinha : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వంలో, 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత రక్షణ విధానానికి ఎంతో తేడా ఉందని ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ సిన్హా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత రక్షణ దళాలకు ప్రధాని మోదీ ఇచ్చినంత స్వేచ్ఛ, ప్రాధాన్యం కాంగ్రెస్ పాలకులు ఇవ్వలేదన్నారు.

    మోదీ భారత ఆర్మీని, ఇతర రక్షణ దళాలే తన కుటుంబంగా భావించారన్నారు. అందుకే దీపావళి రోజు రాజకీయ నాయకులంతా ఇండ్లలో పండుగను జరుపుకుంటే మోదీ సరిహద్దుకు వెళ్లి భారతీయ సైనికులతో దీపావళి పండుగు జరుపుకున్నారని కొనియాడారు. మోదీ సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ తోకముడిచిందన్నారు. భారత్ సరిహద్దులో కుట్రలు పన్నితే ఊరుకునేది లేదని మోదీ శత్రుదేశాలను హెచ్చరించారన్నారు. సరిహద్దులో శత్రుదేశాల సైనికుల ఎత్తులను చిత్తు చేసేందుకు భారత సైన్యానికి మోదీ స్వేచ్ఛ ఇచ్చారన్నారు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో దేశ రక్షణకు అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు.

    రక్షణ విధానంలో భాగంగా అత్యంత ఆధునాతన యుద్ధ విమానాలు, పరికరాలను కొనుగోలు చేశారన్నారు. అలాగే రక్షణ పరికరాల తయారీలో మేకిన్ ఇండియాను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ముంబై దాడులు జరిగితే హోంమినిస్టర్ 8 గంటల తర్వాత అక్కడికి వెళ్లారని, వాస్తవానికి ముంబైకి వెళ్లడానికి గంటన్నర సరిపోతుందన్నారు. దేశంపై కాంగ్రెస్ వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్, చైనా మన దేశంపై సరిహద్దులో కుట్రలు పన్నడమే కాదు అంతర్గత బాంబు బ్లాస్టింగ్ లు చేసేవారన్నారు. కానీ మోదీ వచ్చాక మన వైపు చూడాలంటేనే వణికిపోతున్నారన్నారు.

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Stipend : ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ : నెలకు రూ.5,000 స్టైఫండ్ – దరఖాస్తు గడువు పెంపు

    Stipend : దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్...

    Cabinet Meeting : కేబినెట్ సమావేశంలో గొడవ.. సీఎం-మంత్రి మధ్య వాగ్వాదం

    Cabinet Meeting : హైదరాబాద్ లో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ...

    Chandrababu : ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు!

    Chandrababu : NDA ప్రభుత్వంలో AP CM చంద్రబాబు కీలకమనే విషయం తెలిసిందే....

    PM Modi : అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ

    PM Modi :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా...