30.6 C
India
Monday, May 12, 2025
More

    Punjab : నీళ్ల పంపిణీ గొడవలో కాల్పులు.. నలుగురు మృతి

    Date:

    Punjab
    Punjab

    Punjab : పంజాబ్ రాష్ట్రం బటాలాలోని శ్రీహరగోవింద్ పూర్ దగ్గర దారుణం జరిగింది. నీటి పంపిణీ విషయంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడుల్లో నలుగురు మరణించగా మరో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రభుత్వ నీటి పంపిణీ విషయంలో జులై 7న (ఆదివారం) సాయంత్రం అంగ్రేజ్ సింగ్.. టార్సెమ్ సింగ్ అనే రెండు గ్రూపు సభ్యులు మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాలు, ఆయుధాలు, కాల్పులతో దాడులు చేసుకున్నారు.

    ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలం దగ్గరలో పోలీసు పెట్రోలింగ్ బృందం ఉందని.. సమాచారం అందుకున్న రెండు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారని బటాలా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఎస్పి) అశ్విని గోత్యాల్ తెలిపారు. మరణించిన వారిలో బల్జీత్ సింగ్, షంషేర్ సింగ్, బల్రాజ్ సింగ్, విధ్వన్ గ్రామవాసులు కాగా ముర్ గ్రామానికి చెందిన నిర్మల్ సింగ్ అని గుర్తించారు. శ్రీహరగోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manmohan Singh : మోదీవి విద్వేష ప్రసంగాలు..: మాజీ ప్రధాని మన్మోహన్

    Manmohan Singh : ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    Punjab : పంజాబ్ లో పైసలు వెదజల్లారు.. జనం ఇలా ఏరుకునేందుకు ఎగబడ్డారు

    Punjab డబ్బంటే అందరికి ఇష్టమే. మనిషి జీవితంలో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా...

    పంజాబ్ లో వరుస పేలుళ్లు.. వణుకుతున్న జనం

    పంజాబ్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమృత్ సర్...