35.9 C
India
Monday, May 12, 2025
More

    Himalayas Trekking : హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఐదుగురు మృతి

    Date:

    Himalayas Trekking
    Himalayas Trekking

    Himalayas Trekking : హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సహస్రతల్‌లో చోటుచేసుకుంది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రష్మీ మహేష్ తెలిపిన ప్రకారం.. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మొత్తం 22 మంది యాత్రికులు జూన్ 4న ఉదయం సహస్రతల్‌లో ఆల్పైన్ సరస్సు ఎగువ హిమాలయ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అలా వెళ్లిన వారు జూన్ 7న తిరిగి బేస్ క్యాంప్‌నకు చేరుకోవాల్సి ఉండగా.. దారి తప్పారు. అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ 22 మందిలో కర్ణాటకకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు.

    విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం సాయంత్రం ట్రెక్కింగ్ అసోసియేషన్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది ట్రెక్కర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారికి తోడుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్‌తో రంగంలోకి దిగి మొత్తం 13 మందిని కాపాడింది. కాగా, ఈ దుర్ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Air Force : 14 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో భారత వైమానిక దళం అద్భుత ప్రదర్శన..!

    Indian Air Force : రక్షణరంగంలో భారత్ గతంలో కంటే ఎంతో...