Ration Beneficiaries : ఆంధ్రప్రదేశ్: రేషన్ లబ్ధిదారులకు మార్చి 1వతేదీ నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయించింది తొలత ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది.
రాగి పిండి ధర బహిరంగ మార్కెట్లో కేజీ రూ 40 పైనే పలుకుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 రూపాయలకి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపా రు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యం లో కిలో బియ్యం బదులు రాగు లు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే..