24.6 C
India
Thursday, September 28, 2023
More

    Indonesia Earthquake:ఇండోనేషియాలో 162 కు చేరిన మృతుల సంఖ్య

    Date:

    Indonesia Earthquake Death toll rises to 162 in Indonesia
    Indonesia Earthquake Death toll rises to 162 in Indonesia

    ఇండోనేషియాలో నిన్న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. దాంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు 162 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో భవనాలు నేలమట్టం కావడంతో ఆ శిధిలాల కింద ప్రజలు చిక్కుకొని ఉంటారని దాంతో మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : మరో ఉపద్రవం.. చిగురుటాకులా వణుకుతున్న అమెరికా

    America : అమెరికాను హరికేన్లు భయపెట్టిస్తున్నాయి. తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. హిల్లరీ...

    Earthquake : రాజస్థాన్ లో కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

    Earthquake : రాజస్థాన్ లో భూమి కంపించింది. రాజధాని జైపూర్ తో పాటు...

    ఈక్వెడార్ లో భారీ భూకంపం : 14మంది మృతి

    పెరు, ఈక్వెడార్ లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం  భారీ భూకంపం సంభవించింది....

    టర్కీ , సిరియాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

    టర్కీ , సిరియా లలో భూకంపం సృష్టించిన విలయం అంతాఇంతా కాదు....