34.5 C
India
Friday, April 19, 2024
More

    Indonesia Earthquake:ఇండోనేషియాలో 162 కు చేరిన మృతుల సంఖ్య

    Date:

    Indonesia Earthquake Death toll rises to 162 in Indonesia
    Indonesia Earthquake Death toll rises to 162 in Indonesia

    ఇండోనేషియాలో నిన్న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. దాంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు 162 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో భవనాలు నేలమట్టం కావడంతో ఆ శిధిలాల కింద ప్రజలు చిక్కుకొని ఉంటారని దాంతో మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. భయం తో పరుగులు తీసిన జనం..

    Earthquake in Japan : జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం...

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    China-Delhi: చైనాలో పెను భూకంపం..ఢిల్లీలో భూప్రకంపనలు

                సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్...