35.9 C
India
Monday, May 12, 2025
More

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    Date:

    JEE Main
    JEE Main

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మొత్తం 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతంగా రాణించారు. హైదరాబాద్‌కు చెందిన బనిబ్రత మాజీ, వంగల అజయ్‌రెడ్డి 300కి 300 మార్కులతో జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. ఈసారి జనరల్ విభాగానికి కటాఫ్ 93.102 పర్సంటైల్‌గా నిర్ణయించారు. కటాఫ్‌కు పైగా స్కోర్‌ వచ్చినవారే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్-1 లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

    JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్ -1 ఫలితాల్లో విద్యార్థులు...