29.6 C
India
Friday, May 16, 2025
More

    Jio Revolution : జియో మరో విప్లవం.. రూ. 599 కే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్

    Date:

    Jio Revolution
    Jio Revolution

    Jio Revolution : సమాచార రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జియో సాంకేతికతతో ముందుకు వెళ్తోంది. జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. జియో తీసుకొస్తున్న మార్పులతో వినియోగదారులకు ప్రయోజనాలు దక్కుతున్నాయి.

    జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గరలోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. దీంతో నెట్ వేగవంతంగా అందుబాటులోకి వస్తుంది. రూ.599 నుంచే దీని ధర ప్రారంభం అవుతుంది. అన్ లిమిటెడ్ డేటా మన సొంతం అవుతుంది. గతంలో కూడా జియో తీసుకొచ్చిన అధునాతన ఆఫర్లతో దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే.

    ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. దీంతో జియో తీసుకొచ్చిన ఆఫర్ కు అందరు మొగ్గు చూపే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అన్ లిమిటెడ్ డేటా ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు. ఈమేరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటన చేయడంతో వినియోగదారుల్లో ఉత్సాహం నెలకొంది. రూ.599 తో అన్ని రకాల సేవలు పొందవచ్చని తెలుస్తోంది.

    సమాచార రంగంలో పలు మార్పులు తీసుకురావడం రిలయన్స్ కు కొత్తేమీ కాదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా దానికి తొందరగా వినియోగదారులను ఆకర్షించడంలో ముందుంటారు. ఇందులో భాగంగానే ఎయిర్ ఫైబర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి మరో విప్లవం తీసుకొచ్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BSNL Employees : బీఎస్‌ఎన్‌ఎల్‌ను బతికించండి.. కేంద్ర మంత్రికి సంస్థ ఉద్యోగుల వినతి

    BSNL Employees : ప్రైవేటు టెలికం సంస్థలు హైస్పీడ్‌ 5జీ సేవలిస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌...

    Jio Broadband services : ఇక దేశవ్యాప్తంగా జియో బ్రాడ్ బాండ్ సేవలు

    Jio Broadband services : టెలికాం రంగంలో రిలయన్స్ వినూత్న మార్పులు...