34.9 C
India
Saturday, April 26, 2025
More

    Arogya Shree : ఆరోగ్య శ్రీపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

    Date:

    •  పేదలకు ఇది గుడ్ న్యూస్
    Arogya Shree
    Arogya Shree, CM Jagan

    Arogya Shree : పేదలకు మంచి చేసేలా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సేవలు బంద్ చేసేందుకు ప్రైవేట్ దవాఖానలు నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సేవలు బందవుతాయని ఇప్పటికే ప్రైవేట్ దవాఖానల అసోసియేషన్ ప్రకటించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఈ సేవలు కొనసాగేలా ఏర్పాట్లు చేసింది.

    ఏపీలో ప్రైవేట్ దవాఖానలకు  ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద సుమారు రెండు వేల కోట్లు బకాయి పడినట్లు సమాచారం. అయితే పలు మార్లు దవాఖానల యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటివరకు స్పందించలేదు. తమకు బకాయిలు చెల్లించకుంటే గురువారం నుంచి సేవలు బంద్ చేయబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్లులు రాకపోతే తమ దవాఖానలు దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని యాజమాన్యాలు తెలిపాయి. తమ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 19 నుంచి  సేవలు బంద్ అని వారి అసోసియేషన్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది.

    దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. బుధవారం రూ. 368 కోట్లు విడుదల చేసింది. దీంతో గత 15 రోజుల్లో మొత్తం సుమారు రూ. 774 కోట్లు విడుదల చేసింది. దీంతో సేవలను కొనసాగించనున్నట్లు ఏపీలో సూపర్  స్పెషాలిటీ దవాఖానల సమాఖ్య ప్రకటించింది. ఇకపై సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. మొదట ఆరోగ్య శ్రీ ట్రస్ట్ తో అసోసియేషన్ సమావేశమై కీలక చర్చలు జరిపింది. మిగతా బిల్లులను కూడా అతి త్వరలోనే చెల్లించేందుకు ప్రభుత్వంహామీ ఇచ్చిందని పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Volunteers : వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దు.. ఎన్నికల సంఘం ఆదేశాలు..

    AP Volunteers : వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు...

    Pending schemes : పెండింగ్ లో పథకాలు.. ఏపీలో జగన్ సర్కారు చేస్తున్నదదేనా..?

    Pending schemes : ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ...

    AP CM Jagan Schemes : పథకాలే జగన్ బలమా.. లబ్ధి చేకూరని వారి చూపెటు..?

        AP CM Jagan Schemes : 2019 ఎన్నికల తర్వాత ఏపీలో...