
our country : మన దేశాన్ని విధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పక్కనే ఉన్న పాకిస్తాన్ ముష్కరులు ఇండియాను నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. కానీ దాని ప్రయత్నాలేవి సాగడం లేదు. మన పౌరుల ప్రాణాలు తీయాలని బాంబులు పెట్టి పేల్చాలని కలలు కంటూనే ఉంది. కానీ దాన్ని పన్నాగాలను మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. ఈనేపథ్యంలో మన ఐక్యతను దెబ్బతీసే సత్తా ఎవరికి లేదు. మన దేశాన్ని కాపాడుకునేందుకు మనం ఎదురొడ్డి నిలుస్తున్నాం.
ఉగ్రవాదులు ఎందుకు మన దేశంపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ముస్లిం దేశాలున్నా మన దేశం మాత్రం ముస్లిం దేశంగా మారదు. ఎందుకంటే మనలో ఉన్నది హిందూత్వమే. దాన్ని నిర్మూలించే బలం ఎవరికి ఉండదు. అది మనలో ఉన్న ధైర్యం. కానీ వారి తాటాకు చప్పుళ్లకు ఎవరు బెదిరిపోరు. వారు ఎన్ని చేసినా మనలోని ఐక్యత దెబ్బతినదు.
మనం ఇలా కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన హిందుమతంలో కులాల చిచ్చును ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతో మనలో గొడవలు రగిలేలా చేసి వారి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. దేశంలో విచ్ఛిన్నం సృష్టించాలని ప్లాన్లు వేస్తున్నారు. కానీ వారి ఉద్దేశాలను పసిగట్టి ఎక్కడికక్కడ ఎదిరించి వారిని అంతం చేస్తూనే ఉన్నాం.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే పాకిస్తాన్ కు కూడా వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ లో 11 శాతం ఉన్న హిందూ జనాభా ఇప్పుడు లేకుండా పోయింది. అదే మన దేశంలో వారి జనాభా పెంచుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం వారు చేస్తే ఒప్పు మనం చేస్తే తప్పా? వారిని కూడా మన దేశం నుంచి వెళ్లగొడితే బాగుండేదని పలువురి అభిప్రాయం.






