29.3 C
India
Thursday, January 23, 2025
More

    Kakatiya Sculptures : కాకతీయ శిల్పాలకు ప్రాణం.. నేడు ప్రారంభం

    Date:

    Kakatiya Sculptures
    Kakatiya Sculptures

    Kakatiya Sculptures : వరంగల్ వేయిస్తంభాల గుడిలో నీ కళ్యాణ మండపం పునార్నిర్మాణా పనులు పూర్త వగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. శిథిలావస్థకు చేరిన దీనికి 2006లో శంకుస్థాపన జరగగా నిధుల కొరత వల్ల పనులు జాప్యం అయ్యాయి.

     32000 శిలలు, శిల్పాల్లో 2540 వినియోగించగా పూర్తిగా దెబ్బతిన్న వాటిలో కొత్తవి చెక్కారు. కృష్ణ శిల చూర్ణంతో రసాయనం కలిపి నంది విగ్రహాన్ని యధావిధిగా రూపొందించారు అనంతరం ప్రాణ ప్రతిష్ట చేశారు.

    ఎంతో ప్రాముఖ్యత కలిగిన వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు జపం అవుతూ వచ్చాయి. 2006 సంవత్సరంలో నిర్మాణ పనులకు శంకుస్థా పన చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడి విష యంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించా రడానికి ఇదే నిదర్శనం.

    ఎట్టకేలకు పనులు నేటికీ పూర్తి కావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కాకతీయ శిల్పాలకు ప్రాణప్ర తిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేయి స్తంభాల గుడి కి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం...

    Adulteration Food : దేశంలో కల్తీ ఆహారంలో నంబర్ 1గా నిలిచిన హైదరాబాద్

    Adulteration Food : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల...

    Phone tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

    Phone tapping Case : ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు మలుపులు...