
Daku Maharaj : చంద్రగిరి ఎస్వీ సినిమాస్ లో కుటుంబ సభ్యులతో కలసి డాకు మహారాజ్ సినిమాను మంత్రి నారా లోకేష్ తిలకించారు. నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు డాకు మహారాజ్ సినిమాను వీక్షించారు. ఇందుకు పిక్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.






