38.7 C
India
Thursday, June 1, 2023
More

    భారత్ వైపే వాళ్ల చూపు అంటున్న మోదీ.. ఎవరంటే..

    Date:

    Modi says
    Modi says

    మూడు దేశాల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కాసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. జపాన్, పూనువా నూగినియా, అస్ర్టేలియా దేశాల పర్యటనను ముగించుకొని ఆయన స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ శ్రేణులు ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అయితే ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆస్ర్టేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించానని, ఈ అంశాన్ని ఆదేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. భారతీయ సంస్కృతిని తెలిపే ఆలయాలపై దాడులను ప్రధాని ముందే ఖండించానని తెలిపారు. మన దేశం యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. అందుకే మనదేశం వైపే ప్రపంచ దేశాల చూపు ఉందని చెప్పుకొచ్చారు. భారత్ గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి శాంతికాముకులు పుట్టిన నేల అని తెలిపారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులంతా తరలిరావడం గొప్పగా అనిపించిందని, అది మనదేశ గొప్పతనమని తెలిపారు. .

    కార్యక్రమంలో భాగంగా జేపీ నడ్డా, సుబ్రహ్మణ్య జైశంకర్ మాట్లాడుతూ పవూవా న్యూగినియా ప్రధాని మన దేశ ప్రధాని మోదీకి పాదనమస్కారం చేయడం మన దేశానికి దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. మోదీని అంతా విశ్వ గురువుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అస్ర్టేలియా ప్రధాని కూడా స్వయంగామోదీని ది బాస్ అని సంబోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prime Minister security : ప్రధాని భద్రత చూసేదెవరో తెలుసా.. వారి జీతమెంతంటే..!

    Prime Minister security : మనదేశంలో అత్యున్నత హోదాలో కొనసాగే వ్యక్తి...

    Modi achieved : తొమ్మిదేళ్ల పాలనలో మోదీ చేసిందేమిటి..! సాధించింది ఏంటి!

    Modi achieved : ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి...

    The Parliament : సర్వ మత ప్రార్థనల మధ్య వైభవంగా పార్లమెంట్ భవనం ప్రారంభం

    భారతదేశ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా చాటే కార్యక్రమానికి ఢిల్లీ ఆదివారం...

    అమెరికాలో మోడీ విజయాల గురించి ప్రచారం చేసేందుకు బీజేపీ రెడీ

    ప్రస్తుతం రాజకీయాలు అమెరికా కేంద్రంగా తిరుగుతున్నాయి. జూన్ లో ప్రధాని నరేంద్ర...