33.4 C
India
Wednesday, May 21, 2025
More

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    Date:

    –  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు

    NEET
    NEET Paper Leak Student Strike

    NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

    నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తాకింది. తాజాగా ఎన్ఎస్ యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి, సంజయ్!

    Kishan Reddy : పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం BJP తీవ్రంగా కసరత్తు...

    Union Minister Kishan Reddy : డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Union Minister Kishan Reddy :హైదరాబాద్ డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా...

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ...

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ కేసులో.. జార్ఖండ్ జర్నలిస్టు అరెస్టు

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా...