30.6 C
India
Monday, May 12, 2025
More

    Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట.. బెయిల్ మంజూరు

    Date:

    Rahul Gandhi
    Rahul Gandhi
    Rahul Gandhi : ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు బీజేపీ వేసిన పరువు నష్టం కేసులో ఊరట లభించింది.  వార్తా పత్రికల్లో కాంగ్రెస్ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కర్ణాటక యూనిట్ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ కోర్టులో హాజరయ్యారు.

    గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని, 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిందని పేర్కొంటూ బీజేనీ నేత కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

    ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోరల్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సహ నిందితుడిగా ఉన్న రాహుల్ జూన్ 7న కోర్టులో హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cabinet Meeting : కేబినెట్ సమావేశంలో గొడవ.. సీఎం-మంత్రి మధ్య వాగ్వాదం

    Cabinet Meeting : హైదరాబాద్ లో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ...

    CM Revanth : దేశంలో మోదీ, గాంధీ రెండే వర్గాలు: సీఎం రేవంత్

    CM Revanth Comments : దేశంలో మోదీ, గాంధీ రెండే వర్గాలు...

    Rahul Gandhi : తిరుమల ప్రసాదం అపవిత్రంపై రాహుల్ గాంధీ స్పందన.. లోక్ సభలో ఏమన్నారంటే?

    Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి...

    Raja Singh : ఏ సీఎం ఇలా చేయలేదు..  రేవంత్ ను పొగిడిన రాజా సింగ్

    Raja Singh : ఏంటి బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీల మధ్య మ్యాచ్...