35.9 C
India
Monday, May 12, 2025
More

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Date:

    Nigeria
    Nigeria

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ రాష్ట్రంలో మూడు బాంబు పేలుళ్లు జరుగగా దాదాపు 18 మంది మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిన్న (శనివారం) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వివాహ వేడుకలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తరువాత గ్వోజాలో రెండో పేలుడు, అనంతరం అంత్యక్రియల వద్ద మూడో పేలుడు జరిగింది.

    బోర్నూ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో మొహమ్మద్ సైదు గ్వోజా టౌన్ లో జరిగిన పేలుడు స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related