34.7 C
India
Monday, March 17, 2025
More

    Telangana Social Media Activists : ప్రశ్నించే గొంతులు అమ్ముడు పోయాయా?

    Date:

    Telangana Social Media Activists : పోశెట్టి చెక్ పెట్టాల్సిందే..! బీఆర్ఎస్ ఖతమయ్యే వరకు విశ్రమించేది లేదు..! ఈ ప్రభుత్వం విధానాలు సరైనవి కావు..! ఇలా చెప్పే జర్నలిస్టులు ప్రస్తుతం అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ ను ఓడిస్తుందంటే ఖచ్చితంగా చేతులు కలుపుతామన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఆ గొంతుకలు అమ్ముడు పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి కాంగ్రెస్ అధినాయకుడు భారీగా ఆఫర్ చేసినట్లు వార్తలు తెగ షేర్ అవుతున్నారు. వీటిని ఎవరు సృష్టించారో తెలియదు గానీ ప్రజలు మాత్రం తమ వాయిస్ వినిపించే వీరు కూడా అమ్ముడు పోయారా? అంటూ పెదవి విరుస్తున్నారు.

    జర్నలిస్ట్ వృత్తికే వన్నె తెచ్చిన కొందరు ప్రభుత్వంపై పోరాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంటారు. గతంలో ఈ బాధ్యతను పత్రికలు తీసుకునేవి. కానీ ప్రతీ పార్టీకి సొంత పత్రిక ఉండడంతో వాటిని జనాలు కూడా నమ్మడం లేదు. ప్రజల వాయిస్ ఎవరు వినిపిస్తారు అనుకునే తరుణంలో తీన్మార్ మల్లన్న, తొలి వెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్, దాసరి లాంటి వారు సోషల్ మీడియా వేధికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రభుత్వంలోని లోటు పాటు పథకాలలోని మంచీ చెడులను బెరీజు వేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే వారు ఇటీవల అమ్ముడు పోయినట్లు వస్తున్న వార్తలతో ప్రజలు వారి అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    కర్ణాటక గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ ఎలాగైనా తెలంగాణను దక్కించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఏ దారినీ వదలడం లేదు. ఇటీవల జనాలకు బగా దగ్గరైన తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్, దాసరిని తమ వైపునకు తిప్పుకోవాలని అనుకున్నాయట. ఇందులో భాగంగా ఎలక్షన్ ముగిసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలని స్వయానా రాహుల్ గాంధీ అనుచరుడు ఒక ప్యాకేజ్ ఫిక్స్ చేశారట. తీన్మార్ మల్లన్నకు రూ. 5 కోట్లు, తొలి వెలుగు రఘుకు రూ. 2 కోట్లు, కాలోళీ, దాసరికి చెరో రూ. 2 కోట్ల చొప్పున ప్యాకేజీ అప్పగించినట్లు సోషల్ మీడియాలో కథనం వెలువడింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఇది చూసిన వారి అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారట.

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం...