29.6 C
India
Sunday, April 20, 2025
More

    Plots to the poor : పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి లైన్ క్లియర్.. జగన్ ప్రభుత్వానికి ఊరట..

    Date:

    plots to the poor
    plots to the poor, line clear for Jagan

    Plots to the poor : రాష్ట్ర రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోకు లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై సుప్రీం కోర్టు జగన్ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని అక్కడి రైతులు నిరసిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కేఎం జోసెఫ్, అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

    పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో వాదనలు జరుగగా హై కోర్టు కూడా జగన్ సర్కారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే హై కోర్టు తీర్పును సమర్ధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. రాజధానిపై ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉత్కంఠతకు తెర పడింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే చట్ట ప్రచారం 5శాతం ఈడబ్ల్యూఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించింది.

    తాజా తీర్పు నేపథ్యంలో 51 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. గురువారం (మే 18)న అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయనుంది. ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయాయిన జగన్ అభిమానులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    CM Chandrababu : మూడేళ్లలో అమరావతి రూపు మారుస్తా: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : మూడేళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, అందుకోసం...

    Drone technology : డ్రోన్ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు

    Drone technology : డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని...

    Amaravathi: ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్ గా బాబు.ఎ

    Amaravathi: ఏపీ రాష్ట్ర పన్నుల చీప్ కమిసనర్ గా బాబు.ఎ నియమితులయ్యారు....