30.6 C
India
Monday, May 12, 2025
More

    Vinukonda News : వినుకొండలో కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి

    Date:

    Vinukonda News
    Vinukonda News

    Vinukonda News : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డు ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ (78), ఆయన సతీమణి యశోద (67), డ్రైవర్ మృతి చెందారు.

    బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్ వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తీక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శర్మ, అనుపమల పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది మృతి

    Road Accident: ఛత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ లో స్కార్పియో చెరువులోకి...

    Road accident : మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

    Road accident : మెదక్ జిల్లా శిశ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద...

    Road Accident: బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలు

    Road Accident: నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్...