38.7 C
India
Thursday, June 1, 2023
More

    Shani doshalu : శని దోషాలు తొలగాలంటే నేరేడు పండు పెట్టాలి

    Date:

    Shani doshalu
    Shani doshalu , shani devudu

    Shani doshalu : శని దోషం ఉంటే ఏ పని కాదు. ఏదీ ముందుకు పోదు. అన్నింట్లో ఆటంకాలే ఎదురవుతాయి. దీంతో శనీశ్వరుడిని పూజించాలి. అది శనివారమే చేయాలి. శనివారం నల్ల నువ్వులతో శనికి ప్రార్థిస్తే మనకు పట్టిన శని దోషం పోతుందని పురాణాలు చెబుతున్నాయి. శని దోషం పోవడానికి అల్లనేరేడు పండును నైవేద్యంగా పెడితే మంచి ప్రయోజనం కలుగుతుందని చెబుతుంటారు. ఇలా శనిని ప్రసన్నం చేసుకునేందుకు అందరు చొరవ చూపుతుంటారు.

    నేరేడు పండ్లను శనిదేవుడికి నైవేద్యంగా పెడితే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు లేకుండా పోతాయి. శనీశ్వరుడికి నేరేడు పండు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు ప్రసాదంగా పెట్టడం వల్ల మనకు శని దోషాలు తొలగిపోతాయి. జీవితంలో శని బాధలు ఉండవు. శనికి నైవేద్యం పెట్టి పూజించిన పండ్లను బిచ్చగాళ్లకు దానం ఇవ్వడం వల్ల కూడా దరిద్రం లేకుండా పోతుంది.

    పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూలంతో పాటు ఇస్తే భూదానం చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఇలా నేరేడు పండు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రోజుకో నేరేడు పండు తింటే రోగాల నుంచి బయట పడొచ్చు. ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు నేరేడు పండును కూడా వడ్డిస్తే ఇక మనకు జీవితంలో ఎప్పటికి భోజనం లభిస్తుందని నమ్ముతుంటారు.

    శని దుష్ర్పభావాలు మన మీద పడకుండా ఉండాలంటే నువ్వుల నూనె కానీ ఆముదంతో కానీ శనిని పూజిస్తే మంచిది. పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండును నైవేద్యంగా పెడితే మచి జరుగుతుంది. శని దోష నివారణకు నేరేడు పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మనం నేరేడు పండుతో శనిని పూజించడం వల్ల పలు రకాల మేలు కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...