30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Trains in India : ఇండియాలో గంటకు 400kms వేగంతో దూసుకెళ్లే రైలు!

    Date:

    Trains in India
    Trains in India

    Trains in India : జపాన్ లో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్లు అందుబాటులో ఉండగా వీటిని ఇండియా లోనూ పరిచయం చేయనుంది Shinkansen E5 మోడల్ బుల్లెట్ రైలును 2029-30లో ఇండియాలోనూ ప్రారంభించేలా జపాన్తో ఒప్పందం కుదిరింది. ఈ అధునాతన రైలు గంటకు 320kms వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా 400 km/h వేగాన్ని అందుకోగలిగే సామర్థ్యం దీనికుంది. దీనిని జపాన్, ఇండియాలో ఒకేసారి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related