34.7 C
India
Monday, March 17, 2025
More

    Trains in India : ఇండియాలో గంటకు 400kms వేగంతో దూసుకెళ్లే రైలు!

    Date:

    Trains in India
    Trains in India

    Trains in India : జపాన్ లో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్లు అందుబాటులో ఉండగా వీటిని ఇండియా లోనూ పరిచయం చేయనుంది Shinkansen E5 మోడల్ బుల్లెట్ రైలును 2029-30లో ఇండియాలోనూ ప్రారంభించేలా జపాన్తో ఒప్పందం కుదిరింది. ఈ అధునాతన రైలు గంటకు 320kms వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా 400 km/h వేగాన్ని అందుకోగలిగే సామర్థ్యం దీనికుంది. దీనిని జపాన్, ఇండియాలో ఒకేసారి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    TTD : సిఫారసు లేఖలపై టీడీపీ కీలక నిర్ణయం

    TTD letters : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల...

    Chandrababu Naidu : పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ పై స్పందించిన చంద్రబాబు

    Chandrababu Naidu : భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related