33.4 C
India
Wednesday, May 21, 2025
More

    PM Modi : కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పీఎం మోదీ

    Date:

    PM Modi
    PM Modi

    PM Modi : కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు.  ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని, సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మంత్రం గెలిచిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోదీ ప్రసంగించారు. జైజగన్నాథ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నకున్నందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే వ్యక్తి సారథ్యంలో వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారని మోదీ తెలిపారు. 2024 ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

    భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తూ.. ‘దేశ రాజ్యాంగమే మాకు దిశానిర్దేశం చేస్తుంది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మలచడానికి అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఈ కృషి కొనసాగిస్తాం. మరిన్ని భారీ నిర్ణయాలు కూడా ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    India-Pakistan : భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేలో హైఅలెర్ట్ ప్రకటించిన పాకిస్థాన్‌!

    India-Pakistan : భారత్-పాక్ మధ్య పాహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...

    India : ఇండియా: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ

    India : భారతదేశం ఆర్థిక రంగంలో ఒక మైలురాయిని చేరుకుంది. గత పదేళ్లలో...