39.4 C
India
Saturday, June 6, 2026
More

    Software Employee : తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

    Date:

    Software Employee
    Software Employee

    Software Employee : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జున సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లెకు చెందిన బాలాజీ (30) ఢిల్లీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడు ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.

    శనివారం తిరుమల వెళ్లి తెచ్చిన ప్రసాదం బంగారుపాళ్యంలోని స్నేహితులకు ఆదివారం రాత్రి ఇచ్చి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బంగారుపాళ్యం-అరగొండ మధ్యలో వంకమిట్ట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పరీక్ష నిర్వహించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది మృతి

    Road Accident: ఛత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ లో స్కార్పియో చెరువులోకి...

    Road accident : మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

    Road accident : మెదక్ జిల్లా శిశ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద...

    Road Accident: బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలు

    Road Accident: నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్...