36 C
India
Friday, March 29, 2024
More

    Media in AP : ఏపీలో మీడియా ఎవరి వైపు..?

    Date:

    media in AP
    media in AP

    Media in AP : మీడియా.. వ్యవస్థలో, సమాజంలో జరుగుతున్న విషయాన్ని పక్షపాత ధోరణి లేకుండా ఇవ్వడమే కాదు ప్రజలకు మంచి చేసే అంశాలను వారికి చేర్చే ఓ వేదిక.. మరి ఏపీ లో ప్రధాన మీడియా ఎటువైపు ఉంది..ప్రజల వైపు ఎవరున్నారు..  రెండు వర్గాలుగా విడిపోయి మీడియా పని చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

    ఇప్పటికైతే ఏపీ లో మీడియాను ఎల్లో మీడియా,‌ నీలి మీడియా అంటూ సోషల్ మీడియా, రెండు ప్రధాన పార్టీల నేతలు సంబోధిస్తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీల కు అనుకూలంగా సదరు మీడియా యాజమాన్యాలు పనిచేయడమే ప్రధాన కారణం. ఈనాడు, ఈటీవీ, ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్, టీవీ 5  , తదితర చానళ్లు ఎల్లో మీడియా గా పిలువబడుతున్నాయి.

    మరికొన్ని చానళ్లు కూడా టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నా ఇంకా వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. ఇక సాక్షి మీడియా గ్రూపును నీలి మీడియా జాబితాలో చేర్చారు. అధికార పార్టీకి అనుబంధంగా, అనుకూలంగా ప్రస్తుతం ఈ చానల్, పేపర్ పని చేస్తున్నది. పార్టీ అధినేత, సీఎం జగన్ సొంత మీడియా సంస్థనే కావడంతో దానికి ఆ పేరు తప్పలేదు. అయితే ఇక్కడ తటస్థంగా కనిపించే రెండు చానళ్లు మాత్రం ప్రస్తుతం అధికార పార్టీ ఎడ్జ్ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది.

    ఇటీవల చంద్రబాబు ఇంటి జప్తు అంశాన్ని ఢంకా బజాయించి చెప్పిన ఈ చానళ్లు నిన్న హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ అంశం వాదనల్లో జగన్ పేరు చేర్చిన విషయాన్ని మాత్రం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఈ రెండు చానళ్లు కూడా ఇప్పుడు నీలి మీడియా లోకి చేరాయని టీడీపీ శ్రేణులు  ఆరోపిస్తున్నాయి. మరి పార్ఠీలు, వ్యక్తుల వారీగా మీడియా చీలిపోతే ప్రజల పక్షాన నిలిచేది ఎవరంటే  చెప్పడం  కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజి డీసిపి రాధాకిషన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిసిపి రాధా...

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్...

    Good Friday 2024 : గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

    క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. 1. లోకరక్షకుడు యేసుప్రభు పుట్టినరోజు క్రిస్మస్ 2....

    South Africa : లోయలో పడిన బస్సు.. 45మంది మృతి

    South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ‘ఎల్లో’ మీడియాను జగన్ రెడ్డే పబ్లిసిటీ చేస్తున్నారా!

    YS Jagan : నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు అవతలి...

    Blue media : జగన్ చరిత్రపై స్పందించని బ్లూ మీడియాను నిందించలేం !

    Blue Media : నారా బ్రాహ్మణి, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు అరెస్ట్...

    Chandrababu : చంద్రబాబు చేస్తే సంసారమా.. ఎల్లో మీడియా తీరుపై విమర్శలు

    Chandrababu : ఏపీ రాజకీయాలు అత్యంత హీన స్థితికి చేరాయి. ఇది...

    ABN RK : జగన్ ను తిట్టి.. చెవిరెడ్డికి భయపడుతున్న ఏబీఎన్ ఆర్కే.. ఏంటి కారణం?

    ABN RK చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అంటే ఎల్లో మీడియా భయపడుతున్నదా.....