28.1 C
India
Thursday, May 15, 2025
More

    Big TV : బిగ్ టీవీలో వార్తలు చదువుతున్న మరమనిషి

    Date:

    big tv
    big tv

    Big TV పనులు అందరు చేస్తారు. కానీ కొందరు మాత్రమే వాటిని వినూత్నంగా చేస్తారు. దీంతో బుల్లితెరలో మరో విప్లవానికి నాంది పలికారు. ఎలక్ర్టానిక్ మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. రంగంలోకి దిగిన బిగ్ టీవీ సాంకేతికత ఉపయోగించుకుని దూసుకుపోతోంది. మీడియా రంగంలోకి అడుగుపెట్టిన బిగ్ టీవీ మే 11న శాటిలైట్ అనుమతులు తీసుకుని ప్రేక్షకులకు చేరువవుతోంది.

    మర బొమ్మచే వార్తలు చదివించడానికి నిర్ణయించుకున్నారు. చీరకట్టు, నుదుటిన బొట్టుతో న్యూస్ రీడర్ ను తయారు చేయించుకుంది. దేశంలోనే తొలి అడుగు వేయబోతోంది. బిగ్ టీవీ యాజమాన్యం కదనరంగంలోకి దూకింది. వార్తలను చదివించే ప్రక్రియ ఓ మరబొమ్మ ద్వారా చేస్తే ఎలా ఉంటుందోనని ట్రయల్ వేద్దామని చూశారు. ఇందులో భాగంగానే కొత్త మలుపు తిప్పాలని బావిస్తోంది.

    మంగళవారం మరబొమ్మతో రోజుకు రెండు సార్లు వార్తలు చదివించాలని ప్రయత్నించి సక్సెస్ అయింది. దీంతో బిగ్ టీవీపై అందరికి ఆసక్తి పెరుగుతోంది. 15 మంది ఉద్యోగులు ఆమెతో వార్తలు చదివించేందుకు పనిచేస్తున్నారని సమాచారం. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం తెలుగు మీడియా రంగంలో సాంకేతిక విప్లవం వైవిధ్యమైన ఫలితాలు ఇస్తోంది. ఇలా ప్రేక్షకుల్లో బిగ్ టీవీ చేస్తున్న ప్రయోగం రానున్న కాలంలో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత చేరువ కానుంది.

    బిగ్ టీవీ చేస్తున్న కృషిని అందరు అభినందిస్తున్నారు. యాజమాన్యం కదనరంగంలోకి దూకి టాప్ రేటింగ్ ఉన్న చానల్స్ కన్నా ముందే ఏఐ న్యూస్ రీడర్ ద్వారా వార్తలు చదివించే పనికి శ్రీకారం చుట్టింది. వార్తా రంగంలో కదం తొక్కుతూ ముందుకు సాగడంపై అందరు హర్షిస్తున్నారు. బిగ్ టీవీ చేస్తున్న పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. బుడిబుడి అడుగులు వేస్తున్న బిగ్ టీవీ చేస్తున్న ప్రయత్నం ఎన్ని ఫలితాలు ఇస్తుందో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    UBlood : యూబ్లడ్ పరామర్థం అదే.. డా. జై బయటపెట్టిన విషయాలివీ

    UBlood App : ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, శస్త్ర...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...