29.3 C
India
Thursday, January 23, 2025
More

    Two-lane Tunnel : ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్ ప్రారంభం

    Date:

    Two-lane Tunnel
    Two-lane Tunnel

    Two-lane Tunnel : భారత్ – చైనా సరిహద్దులో నిర్మించిన సేలా టన్నెల్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్ లో నిర్వహించిన కా ర్యక్రమంలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశా రు.

     ప్రపంచంలోనే అతి పొడవైన రెండు వరుసల టన్నెల్ గా ఇది గుర్తింపు పొందింది. భారత్- చైనా సరిహద్దు లో ఎలాంటి అత్యవసర పరిస్థితు ల్లోనై నా ఆయుధాలు, బలకాలను తరలించవచ్చు అని తెలిపారు. ఈ టన్నెల్ ను రూ. 825 కోట్లతో దీన్ని నిర్మించారు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related