30.9 C
India
Saturday, May 17, 2025
More

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Date:

    Srikakulam
    Srikakulam

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని ఆక్రమించి వైసీపీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారి పక్కన ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90 శాతం భవన నిర్మాణం పూర్తిచేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందినలే అవుట్లు ఉన్నాయి. అందులో 30 సెంట్ల వరకు ఆక్రమించేశారు. ఎకరా యాభై సెంట్లలో నిర్మించాల్సిన భవనాన్ని దాదాపు రెండెకరాల్లో నిర్మించారు.

    కోటబొమ్మాళికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు జి. వెంకటరమణ 1993లో ఐదున్నర సెంట్ల భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాు. తన భూమి కబ్జా చేసి షెడ్డు, ప్రహరీ నిర్మించారని బాధితు వాపోతున్నారు. గత అక్టోబరు 6న స్థానిక పోలీసులకు, తహసీల్దారు, సర్వేయర్ కు ఫిర్యాదు చేయగా చర్యతు తీసుకోలేదని, పైగా ఎవరికి చెప్పి ఆ స్థలాన్ని కొన్నావంటూ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Ramakrishna : హైకోర్టుకు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి

    Sajjala Ramakrishna : వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు...

    Vijayasai Reddy : టీడీపీ ఎంపీల మాదిరిగానే.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. బీజేపీలో చేరిక.. ప్లాన్ అదే

    వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు...

    YCP leaders : వైసీపీ నేతలకు అగ్రతాంబులమా.. కూటమి సర్కార్ పై విమర్శలు

    YCP leaders : సీతంరాజు సుధాకర్ ఈయనొక వైసిపి మాజీ ఎమ్మెల్సీ,.. కూటమి...

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...