23.6 C
India
Wednesday, September 27, 2023
More

    ఘోర విషాదం : 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

    Date:

      tamilnadu theni car accident 8 people diedtamilnadu theni car accident 8 people died

    తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి మాల ధరించి దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దాంతో 8 మంది అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

    సంఘటన వివరాలలోకి వెళితే ………… తమిళనాడులోని తేని జిల్లా షణ్ముగ సుందర పురం కు చెందిన 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు కారులో బయలుదేరారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి చేరుకుంటున్న సమయంలో తేని దగ్గర ఘాట్ రోడ్డు లో అదుపుతప్పిన కారు లోయలో పడింది. దాంతో 8 మంది చనిపోయారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related