25.9 C
India
Monday, December 15, 2025
More

    ఘోర విషాదం : 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

    Date:

      tamilnadu theni car accident 8 people diedtamilnadu theni car accident 8 people died

    తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి మాల ధరించి దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దాంతో 8 మంది అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

    సంఘటన వివరాలలోకి వెళితే ………… తమిళనాడులోని తేని జిల్లా షణ్ముగ సుందర పురం కు చెందిన 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు కారులో బయలుదేరారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి చేరుకుంటున్న సమయంలో తేని దగ్గర ఘాట్ రోడ్డు లో అదుపుతప్పిన కారు లోయలో పడింది. దాంతో 8 మంది చనిపోయారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related