27.4 C
India
Friday, March 21, 2025
More

    ఘోర విషాదం : 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

    Date:

      tamilnadu theni car accident 8 people diedtamilnadu theni car accident 8 people died

    తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి మాల ధరించి దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. దాంతో 8 మంది అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

    సంఘటన వివరాలలోకి వెళితే ………… తమిళనాడులోని తేని జిల్లా షణ్ముగ సుందర పురం కు చెందిన 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు కారులో బయలుదేరారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి చేరుకుంటున్న సమయంలో తేని దగ్గర ఘాట్ రోడ్డు లో అదుపుతప్పిన కారు లోయలో పడింది. దాంతో 8 మంది చనిపోయారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related