27.6 C
India
Wednesday, March 29, 2023
More

    భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై సుప్రీం సంచలన తీర్పు

    Date:

    Breaking news: Supreme Court refuse Central petition
    Breaking news: Supreme Court refuse Central petition

    భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం యూనియన్ కార్ బైడ్ నుండి వసూల్ చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయితే కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటీషన్ ను కొట్టివేసింది. కేంద్రం వద్ద 50 కోట్లను బాధితులకు అందజేయాలని ఆదేశించింది. 1984లో భోపాల్ లో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుండి 7400 కోట్ల అదనపు నష్టపరిహారం వసూల్ చేయాలని భావించింది కేంద్రం. అందుకే 2010 లో సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. అయితే కేంద్రానికి షాక్ ఇస్తూ క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టేసింది.

    Share post:

    More like this
    Related

    గోపి చంద్ నే నమ్ముకున్న బాబీ..

    సంక్రాంతి విన్నర్లు గా నిలిచిన దర్శకులు సైలెంట్ అయ్యారు. వాల్తేరు వీరయ్యతో...

    శాకుంతలం సినిమా తో గుణశేఖర్ తలరాత మారుతుందా..?

    స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది. ఒకప్పుడు...

    సమరానికి సిద్ధమైన ఎన్టీఆర్ vs రామ్ చరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    జగన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై...

    కవిత పిటీషన్ ను 3 వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది...

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

    తన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటరీ రద్దు చేయడం...

    కవితకు షాకిచ్చిన సుప్రీం కోర్టు

    తనకు ఈడీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈడీ విచారణ పై స్టే...