23.1 C
India
Sunday, September 24, 2023
More

    యూపీలో ఘోర ప్రమాదం : పడవ మునిగి 20 మంది మృతి

    Date:

    fatal-accident-in-up-20-people-died-in-boat-sinkingఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ కోసం పడవ ప్రయాణం చేస్తున్న వారిలో 20 మంది మరణించారు. దాంతో ఈ వార్త సంచలనంగా మారింది. బాందా జిల్లాలోని యమునా నదిలో ఈ పడవ మునక జరిగింది. పడవలో ఆ సమయంలో 50 మందికి పైగా ప్రయాణం చేస్తుండగా అందులో 20 మంది మరణించారు.

    పడవలో ప్రయాణిస్తున్న వాళ్లంతా మార్కా గ్రామం నుండి ఫతేపూర్ కు రక్షాబంధన్ కోసం వెళ్తున్నారు. వరదల ప్రభావంతో యమునా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవ ప్రమాదం జరిగింది. 20 మంది మరణించగా మిగతా వాళ్ళ కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టింది యోగి ప్రభుత్వం. 

    Share post:

    More like this
    Related

    Rohit Sharma : అమ్మానాన్నలే నా హీరోలు.. టీమిండియా కెప్టెన్ రోహిత్

    Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మంది అభిమానులు...

    Srikalahasti Constituency Review : నియోజవకర్గ రివ్యూ : శ్రీకాళహస్తీలో గెలుపెవరిది..?

    Srikalahasti Constituency Review : వైసీపీ :  బియ్యపు మధుసూదన్ రెడ్డి టీడీపీ :...

    September 24 Horoscope : నేటి రాశి ఫలాలు

    September 24 Horoscope :  మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు వస్తాయి....

    Vijay Sethupathi : ఆ హీరోయిన్ అందుకే వద్దని చెప్పేశాడట?

    Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related