22.2 C
India
Saturday, February 8, 2025
More

    కందుకూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ

    Date:

    Modi expressed shock over Kandukur incident
    Modi expressed shock over Kandukur incident

    నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో 8 మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వాళ్లకు 50 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా ఆ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జనాలు భారీగా తరలి రావడం , చంద్రబాబు ను దగ్గరగా చూడాలనే ఆతృతలో ఈ తొక్కిసలాట జరిగింది. దాంతో ఆ ఘటనలో 8 మంది మరణించగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    Jagan 2.0 : కొత్త జగన్ మోహన్ రెడ్డిని చూస్తారు ఇక..

    Jagan 2.0 : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొడగొట్టారు. ఇక వచ్చేరోజుల్లో...

    Singer Mangli : వైసీపీ ఆస్థాన సింగర్.. టీడీపీ నేత పక్కన.. జర చూసుకోవాలి కదా బాసు..!

    Singer Mangli : మన సోషల్ మీడియా వాళ్ళ దగ్గర వున్నంత...

    Chandrababu Naidu : బీజేపీ కోసం ఢిల్లీకి చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం కోసం పెద్ద స్కెచ్

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి...