27.5 C
India
Tuesday, January 21, 2025
More

    మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ మృతి

    Date:

    Sharad yadav is no more
    Sharad yadav is no more

    మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ ( 75 ) గురువారం రాత్రి మరణించారు. ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికైన శరద్ యాదవ్ మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1947 జూన్ 1 న జన్మించిన శరద్ యాదవ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1974 లో లోక్ సభకు ఎన్నికయ్యారు. జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా పేరుగాంచారు. కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు శరద్ యాదవ్.

    గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ ను ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 12 రాత్రి 10 గంటల తర్వాత శరద్ యాదవ్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. శరద్ యాదవ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ , కాంగెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    Saif Ali Khan : తీవ్ర దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ మొదటి ఫొటో రిలీజ్.. వైరల్

    Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related