34.7 C
India
Friday, April 10, 2026
More

    కర్ణాటక ఎన్నికలు : సర్వేలో సంచలన ఫలితాలు

    Date:

    shocking survey in karnataka assembly elections
    shocking survey in karnataka assembly elections

    మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మే 10న ఎన్నికలు జరుగుతుండగా 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ” పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ” సర్వే నిర్వహించింది.

    కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 95 నుండి 105 గెలుచుకుంటుందని , బీజేపీ 90 నుండి 100 సీట్లు గెలుచుకుంటుందని ఇక కుమారస్వామి జేడీఎస్ కు 25 నుండి 30 సీట్ల మధ్య వస్తాయని ఫలితాలను వెల్లడించింది. అంటే కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 113 స్థానాలు ఏ రాజకీయ పార్టీకి రావడం లేదు. దాంతో జేడీఎస్ కీలకం కానుంది.

    కాంగ్రెస్ పార్టీ – బీజేపీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఎవరికీ సరైన మెజారిటీ రాదని ఆ సర్వే వెల్లడిస్తోంది. దాంతో అవసరమైన మెజారిటీ కోసం జేడీఎస్ మీద లేదంటే ఇండిపెండెట్ల మీద ఆధారపడాల్సి రావచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    KTR comments : పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నాడు.. ఓటుకు నోటు దొంగ” అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు

    KTR comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికార, ప్రతిపక్షాల మధ్య...

    Revanth Reddy : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే..!!

    Revanth Reddy Sarkar : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల జరిగే మోసాలు, వాటి...