24.6 C
India
Thursday, September 28, 2023
More

    ఎన్నారై ల ఓటు హక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

    Date:

    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris
    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris

    ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై కేంద్రాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నారై లకు ఓటు హక్కు కల్పించాలని కేరళకు చెందిన ఎన్నారై సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆ పిటీషన్ ని స్వీకరించిన సుప్రీం కోర్టు స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్ ని విచారణ చేపట్టనుంది. 

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు

    నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల రద్దును అత్యున్నత...

    గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ

    గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ ,...

    ఇంటి పేరు ఉంటేనే దుబాయ్ లో అడుగు పెట్టేది

    ఇకపై దుబాయ్ లో భారతీయులు అడుగు పెట్టాలంటే ఇంటి పేరుతో సహా...