39 C
India
Sunday, April 27, 2025
More

    ఎన్నారై ల ఓటు హక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

    Date:

    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris
    the-supreme-court-questioned-the-center-on-the-voting-rights-of-nris

    ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై కేంద్రాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నారై లకు ఓటు హక్కు కల్పించాలని కేరళకు చెందిన ఎన్నారై సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఆ పిటీషన్ ని స్వీకరించిన సుప్రీం కోర్టు స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్ ని విచారణ చేపట్టనుంది. 

    Share post:

    More like this
    Related

    Pakistan : పాకిస్తానీలకు భారత్‌లో నేడే డెడ్‌లైన్: ఏం జరుగుతోంది?

    Pakistan : దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ పౌరులకు నేడు కీలకమైన రోజు. కేంద్ర...

    Mahesh Babu : ఈడీకి హీరో మహేష్‌బాబు సంచలన లేఖ

    Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు...

    MLAs clash : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో

    MLAs clash : అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే...

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు

    నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల రద్దును అత్యున్నత...

    గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ

    గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ ,...

    ఇంటి పేరు ఉంటేనే దుబాయ్ లో అడుగు పెట్టేది

    ఇకపై దుబాయ్ లో భారతీయులు అడుగు పెట్టాలంటే ఇంటి పేరుతో సహా...